శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- September 03, 2021
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది.కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున షార్జా నుంచి G9458 ఎయిర్ అరేబియా విమానంలో శంషాబాద్కు వచ్చిన ప్రయాణికుడు మహ్మద్ రఫీక్ బ్యాగులను కస్టమ్స్ అధికారులు తఖీలు చేయగా కేజీ బంగారం పేస్ట్ రూపంలో లో దుస్తుల్లో దాచి పెట్టాడు.దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.లో దుస్తుల్లో దాచి పెట్టాడు బంగారం విలువ దాదాపు రూ.43.55 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!









