ప్రవాస భారతీయుడికి బిగ్ టికెట్ లాటరీ..Dh12 మిలియన్లు సొంతం
- September 04, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది.బూ థాహిర్ మొహమ్మద్ ని బిగ్ టికెట్ లాటరీ వరించింది. బిగ్ టికెట్ అబూ ధాబి రాఫెల్ డ్రాలో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు.దీంతో అబూ థాహిర్ మొహమ్మద్ 12 మిలియన్ దిర్హామ్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఇక సెకండ్ ప్రైజ్ గా నినా మొహమ్మద్ రఫిక్ మిలియన్ దిర్హామ్ ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

తాజా వార్తలు
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!









