ప్రవాస భారతీయుడికి బిగ్ టికెట్ లాటరీ..Dh12 మిలియన్లు సొంతం
- September 04, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది.బూ థాహిర్ మొహమ్మద్ ని బిగ్ టికెట్ లాటరీ వరించింది. బిగ్ టికెట్ అబూ ధాబి రాఫెల్ డ్రాలో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు.దీంతో అబూ థాహిర్ మొహమ్మద్ 12 మిలియన్ దిర్హామ్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఇక సెకండ్ ప్రైజ్ గా నినా మొహమ్మద్ రఫిక్ మిలియన్ దిర్హామ్ ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









