ప్రవాస భారతీయుడికి బిగ్ టికెట్ లాటరీ..Dh12 మిలియన్లు సొంతం
- September 04, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది.బూ థాహిర్ మొహమ్మద్ ని బిగ్ టికెట్ లాటరీ వరించింది. బిగ్ టికెట్ అబూ ధాబి రాఫెల్ డ్రాలో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు.దీంతో అబూ థాహిర్ మొహమ్మద్ 12 మిలియన్ దిర్హామ్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఇక సెకండ్ ప్రైజ్ గా నినా మొహమ్మద్ రఫిక్ మిలియన్ దిర్హామ్ ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







