75 వేల యాంఫేటమిన్ పిల్స్ పట్టివేత..ముగ్గురు అరెస్ట్
- September 06, 2021
సౌదీ: కింగ్డమ్ లోకి యాంఫేటమిన్ టాబ్లెట్లను అక్రమంగా తరలిచేందుకు ప్రయత్నించిన ముఠాను సౌదీ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 75,794 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నజీది మాట్లాడుతూ, క్రైమ్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో ఈ డ్రగ్స్ దొరికాయని తెలిపారు. రాజధాని రియాద్లో జకాత్, పన్ను, కస్టమ్స్ అధికారులు సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిషేధిత మాత్రలను స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు సిరియన్లు, ఒక ఈజిప్షియన్ ఉన్నారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మేజర్ అల్-నజిదీ వెల్లడించారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!