75 వేల యాంఫేటమిన్ పిల్స్ పట్టివేత..ముగ్గురు అరెస్ట్
- September 06, 2021
సౌదీ: కింగ్డమ్ లోకి యాంఫేటమిన్ టాబ్లెట్లను అక్రమంగా తరలిచేందుకు ప్రయత్నించిన ముఠాను సౌదీ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 75,794 యాంఫేటమిన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నజీది మాట్లాడుతూ, క్రైమ్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో ఈ డ్రగ్స్ దొరికాయని తెలిపారు. రాజధాని రియాద్లో జకాత్, పన్ను, కస్టమ్స్ అధికారులు సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిషేధిత మాత్రలను స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు సిరియన్లు, ఒక ఈజిప్షియన్ ఉన్నారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మేజర్ అల్-నజిదీ వెల్లడించారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









