ఒమన్ సుల్తాన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత రాష్ట్రపతి
- September 07, 2021
ఒమన్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హైతం బిన్ తారిక్ పంపిన సందేశానికి ప్రతిస్పందనగా రామ్ నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలుపు సందేశాన్ని పంపించారు. స్నేహపూర్వక దేశాలైన ఒమన్, భారత్ మధ్య ఉన్న మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎప్పుడు ముందుంటామని రాష్ట్రపతి వెల్లడించారు. అలాగే సుల్తాన్ మంచి ఆరోగ్యంతో ఉండాలని, దేశ ప్రజలు సంతోషంతో జీవించాలని కోరుకుంటున్నట్లు రామ్ నాథ్ కోవింద్ తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..







