ఒమన్ సుల్తాన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత రాష్ట్రపతి
- September 07, 2021
ఒమన్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హైతం బిన్ తారిక్ పంపిన సందేశానికి ప్రతిస్పందనగా రామ్ నాథ్ కోవింద్ ధన్యవాదాలు తెలుపు సందేశాన్ని పంపించారు. స్నేహపూర్వక దేశాలైన ఒమన్, భారత్ మధ్య ఉన్న మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎప్పుడు ముందుంటామని రాష్ట్రపతి వెల్లడించారు. అలాగే సుల్తాన్ మంచి ఆరోగ్యంతో ఉండాలని, దేశ ప్రజలు సంతోషంతో జీవించాలని కోరుకుంటున్నట్లు రామ్ నాథ్ కోవింద్ తన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్









