యూఏఈ సందర్శించేందుకోసం అధికారిక ఆహ్వానాన్ని స్వాగతించిన ప్రిన్స్ సల్మాన్
- September 07, 2021
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, యూఏఈ పర్యటించేందుకోసం అందిన ఆహ్వానాన్ని స్వాగతించారు. బహ్రెయిన్లో యూఏఈ రాయబారి షేక్ సుల్తాన్ బిన్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, గుడైబియా ప్యాలెస్లో ప్రైమ్మినిస్టర్ మరియు క్రౌన్ ప్రిన్స్ని కలిశారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి లేఖ అందింది క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫాకి. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలోపేతం కాబోతున్నాయని ఇరు వర్గాలూ ఆకాంక్షించాయి. కాగా, ఈ సమావేశంలో ఫైనాన్స్ మరియు నేషనల్ ఎకానమీ మినిస్టర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







