యూఏఈ సందర్శించేందుకోసం అధికారిక ఆహ్వానాన్ని స్వాగతించిన ప్రిన్స్ సల్మాన్
- September 07, 2021
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, యూఏఈ పర్యటించేందుకోసం అందిన ఆహ్వానాన్ని స్వాగతించారు. బహ్రెయిన్లో యూఏఈ రాయబారి షేక్ సుల్తాన్ బిన్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, గుడైబియా ప్యాలెస్లో ప్రైమ్మినిస్టర్ మరియు క్రౌన్ ప్రిన్స్ని కలిశారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుంచి లేఖ అందింది క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫాకి. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలోపేతం కాబోతున్నాయని ఇరు వర్గాలూ ఆకాంక్షించాయి. కాగా, ఈ సమావేశంలో ఫైనాన్స్ మరియు నేషనల్ ఎకానమీ మినిస్టర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్









