సింగిల్ ఉమ్రా వీసా జారీ కోసం త్వరలో రానున్న కొత్త విధానం
- September 07, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, ఉమ్రా ప్యాకేజీ కొనుగోలు అలాగే ఎంట్రీ వాసాల జారీ (విదేశాల నుంచి వచ్చేవారికి) కోసం కొత్త మెకానిజం రూపొందించేందుకు సన్నహాలు చేస్తోంది. సింగిల్ ఉమ్రా వీసా ఆన్లైన్ విధానం ద్వారా పొందేందుకు విదేశీ యాత్రీకులకు ఈ కొత్త మెకానిజం ఉపకరించనుంది. ఓ ఆపరేటర్ లేదా ఉద్యోగి 25 లేదా అంతకు మించిన సంఖ్యలో యాత్రికులకు వీసా జారీ చేసేలా ఈ మెకానిజం అభివృద్ధి చేస్తారు. ఆపరేటర్ మరియు క్లయింట్ మధ్య లావాదేవీలు, సమాచార మార్పిడి కోసం రెండో మెకానిజం ఉపకరిస్తుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలూ లేకుండా ఉమ్రా యాత్రీకులకు ఈ మెకానిజం ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









