సింగిల్ ఉమ్రా వీసా జారీ కోసం త్వరలో రానున్న కొత్త విధానం
- September 07, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, ఉమ్రా ప్యాకేజీ కొనుగోలు అలాగే ఎంట్రీ వాసాల జారీ (విదేశాల నుంచి వచ్చేవారికి) కోసం కొత్త మెకానిజం రూపొందించేందుకు సన్నహాలు చేస్తోంది. సింగిల్ ఉమ్రా వీసా ఆన్లైన్ విధానం ద్వారా పొందేందుకు విదేశీ యాత్రీకులకు ఈ కొత్త మెకానిజం ఉపకరించనుంది. ఓ ఆపరేటర్ లేదా ఉద్యోగి 25 లేదా అంతకు మించిన సంఖ్యలో యాత్రికులకు వీసా జారీ చేసేలా ఈ మెకానిజం అభివృద్ధి చేస్తారు. ఆపరేటర్ మరియు క్లయింట్ మధ్య లావాదేవీలు, సమాచార మార్పిడి కోసం రెండో మెకానిజం ఉపకరిస్తుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలూ లేకుండా ఉమ్రా యాత్రీకులకు ఈ మెకానిజం ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







