సింగిల్ ఉమ్రా వీసా జారీ కోసం త్వరలో రానున్న కొత్త విధానం
- September 07, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, ఉమ్రా ప్యాకేజీ కొనుగోలు అలాగే ఎంట్రీ వాసాల జారీ (విదేశాల నుంచి వచ్చేవారికి) కోసం కొత్త మెకానిజం రూపొందించేందుకు సన్నహాలు చేస్తోంది. సింగిల్ ఉమ్రా వీసా ఆన్లైన్ విధానం ద్వారా పొందేందుకు విదేశీ యాత్రీకులకు ఈ కొత్త మెకానిజం ఉపకరించనుంది. ఓ ఆపరేటర్ లేదా ఉద్యోగి 25 లేదా అంతకు మించిన సంఖ్యలో యాత్రికులకు వీసా జారీ చేసేలా ఈ మెకానిజం అభివృద్ధి చేస్తారు. ఆపరేటర్ మరియు క్లయింట్ మధ్య లావాదేవీలు, సమాచార మార్పిడి కోసం రెండో మెకానిజం ఉపకరిస్తుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలూ లేకుండా ఉమ్రా యాత్రీకులకు ఈ మెకానిజం ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం









