విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు, Dh5,000 ఫైన్
- September 08, 2021
యూఏఈ: ప్రతి బాలబాలికలకు చదువుకునే హక్కు ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. పిల్లలు చదువుకునేందుకు వారి పేర్లను ఎన్ రోల్ చేయని విద్యాసంస్థల విద్యాహక్కు చట్ట ఉల్లంఘన కింద చర్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించింది. పిల్లల పేర్లను ఎన్ రోల్ చేసేందుకు నిరాకరించే విద్యా సంస్థల నిర్వాహకులు జైలు శిక్షతో పాటు Dh5,000 ఫైన్ ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. విద్యాహక్కుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ప్రకటన చేసింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









