విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు, Dh5,000 ఫైన్
- September 08, 2021
యూఏఈ: ప్రతి బాలబాలికలకు చదువుకునే హక్కు ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. పిల్లలు చదువుకునేందుకు వారి పేర్లను ఎన్ రోల్ చేయని విద్యాసంస్థల విద్యాహక్కు చట్ట ఉల్లంఘన కింద చర్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించింది. పిల్లల పేర్లను ఎన్ రోల్ చేసేందుకు నిరాకరించే విద్యా సంస్థల నిర్వాహకులు జైలు శిక్షతో పాటు Dh5,000 ఫైన్ ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. విద్యాహక్కుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ప్రకటన చేసింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







