విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు, Dh5,000 ఫైన్
- September 08, 2021
యూఏఈ: ప్రతి బాలబాలికలకు చదువుకునే హక్కు ఉందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. పిల్లలు చదువుకునేందుకు వారి పేర్లను ఎన్ రోల్ చేయని విద్యాసంస్థల విద్యాహక్కు చట్ట ఉల్లంఘన కింద చర్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించింది. పిల్లల పేర్లను ఎన్ రోల్ చేసేందుకు నిరాకరించే విద్యా సంస్థల నిర్వాహకులు జైలు శిక్షతో పాటు Dh5,000 ఫైన్ ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. విద్యాహక్కుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ప్రకటన చేసింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







