స్టూడెంట్స్, స్కూల్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పుకార్లను కొట్టిపారేసిన ఒమన్
- September 08, 2021
ఒమన్: స్కూల్ స్టూడెంట్స్, స్టాఫ్ కి కోవిడ్ సెకండ్ వ్యాక్సినేషన్ నుంచి తప్పించినట్లు, వారిని అపాయింట్మెంట్ ప్రక్రియ నుంచి మినహాయించినట్లు వస్తున్న పుకార్లను ఒమన్ కొట్టిపారేసింది. స్టూడెంట్స్, స్టాఫ్ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి మార్పులు, మినహాయింపులు చేయటలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిని అపాయింట్మెంట్ ప్రక్రియ నుంచి తప్పించినట్లు వచ్చిన పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు అధికారిక వర్గాల నుంచి వెలువడే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







