మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం:మేయర్ విజయలక్ష్మి
- September 08, 2021
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. జిహెచ్ఎంసి కార్యాలయ సిబ్బందికి వినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ మట్టి వినాయకులను బుదవారం సాయత్రం పంపిణీ చేశారు.
పర్యావరణహితానికి మట్టి వినాయక విగ్రహాలను వినియోగించుకోవాలని కోరారు రసాయనిక విగ్రహాల వలన పర్యావరణానికి నష్టం చేకూర్చే దోహద కులవుతారని, భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణ అందించేందుకు కృషి చేయాలన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







