మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం:మేయర్ విజయలక్ష్మి

- September 08, 2021 , by Maagulf
మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం:మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. జిహెచ్ఎంసి కార్యాలయ సిబ్బందికి వినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ మట్టి వినాయకులను బుదవారం సాయత్రం పంపిణీ చేశారు.

పర్యావరణహితానికి మట్టి వినాయక విగ్రహాలను  వినియోగించుకోవాలని కోరారు రసాయనిక విగ్రహాల వలన పర్యావరణానికి నష్టం చేకూర్చే దోహద కులవుతారని, భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణ అందించేందుకు కృషి చేయాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com