ఆంక్షల సడలింపు: వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్కి దేశంలోకి అనుమతి
- September 11, 2021
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియెత్నాం, నాంబియా, జాంబియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లైబీరియా, సౌతాఫ్రికా, నైజీరియా మరియు ఆప్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చేవారిపై గతంలో కొన్ని ఆంక్షలు వుండగా, ఇప్పుడు ఆ ఆంక్షల్ని యూఏఈ సడలించింది. పై దేశాలకు చెందిన యూఏఈ నివాసితులకు వ్యాక్సిన్ పూర్తయితే, వారిని యూఏఈలోకి అనుమతిస్తారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన వ్యాక్సిన్లను పొందిన వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్







