షార్జా కు బయల్దేరిన విమానం టేకాఫ్ కొద్దిసేపటికే రిటర్న్
- September 14, 2021
షార్జా: తిరువనంతపురం నుంచి 170 మంది ప్రయాణికులతో షార్జాకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రిటర్న్ అయ్యింది. టేకాఫ్ అయిన అరగంట తర్వాత సాంకేతిక సమస్య ఎదురవటంతో తిరిగి తిరువనంతపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ను సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఐదుగురు శిశువులతో సహా ప్రయాణికులు షార్జా వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (AIE) ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







