షార్జా కు బయల్దేరిన విమానం టేకాఫ్ కొద్దిసేపటికే రిటర్న్
- September 14, 2021
షార్జా: తిరువనంతపురం నుంచి 170 మంది ప్రయాణికులతో షార్జాకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రిటర్న్ అయ్యింది. టేకాఫ్ అయిన అరగంట తర్వాత సాంకేతిక సమస్య ఎదురవటంతో తిరిగి తిరువనంతపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ను సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఐదుగురు శిశువులతో సహా ప్రయాణికులు షార్జా వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (AIE) ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!









