షార్జా కు బయల్దేరిన విమానం టేకాఫ్ కొద్దిసేపటికే రిటర్న్
- September 14, 2021
షార్జా: తిరువనంతపురం నుంచి 170 మంది ప్రయాణికులతో షార్జాకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రిటర్న్ అయ్యింది. టేకాఫ్ అయిన అరగంట తర్వాత సాంకేతిక సమస్య ఎదురవటంతో తిరిగి తిరువనంతపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ను సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఐదుగురు శిశువులతో సహా ప్రయాణికులు షార్జా వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (AIE) ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









