షార్జా కు బయల్దేరిన విమానం టేకాఫ్ కొద్దిసేపటికే రిటర్న్

- September 14, 2021 , by Maagulf
షార్జా కు బయల్దేరిన విమానం టేకాఫ్ కొద్దిసేపటికే రిటర్న్

షార్జా: తిరువనంతపురం నుంచి 170 మంది ప్రయాణికులతో షార్జాకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రిటర్న్ అయ్యింది. టేకాఫ్ అయిన అరగంట తర్వాత సాంకేతిక సమస్య ఎదురవటంతో తిరిగి తిరువనంతపురం విమానాశ్రయంలో ఫ్లైట్ ను సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఐదుగురు శిశువులతో సహా ప్రయాణికులు షార్జా వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (AIE) ప్రతినిధి వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com