భారత్లో కరోనా కేసుల వివరాలు
- September 14, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది.కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 25,404 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది.ఇందులో 3,24,84,159 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు.3,62,207 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 37,127 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్లో పేర్కొన్నది. 24 గంటల్లో కరోనాతో 339 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు దేశంలో 4,43,213 మంది కరోనాతో మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటే,గడిచిన 24 గంటల్లో ఇండియాలో 78,66,950 మందికి టీకాలు వేశారు.దీంతో ఇప్పటి వరకు మొత్తం 75,22,38,324 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







