మానసిక అనారోగ్యంతో బాధపడే వలసదారులు దేశం విడిచి వెళ్ళాలని ఎంపీ సూచన
- September 14, 2021కువైట్: పార్లమెంటేరియన్ బదర్ అల్ హుమైది ఎంపీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వలసదారుల్ని దేశం నుంచి పంపించేయాలని సూచించారు. వీరి కారణంగా సమాజానికి హాని కలిగే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనూ హుమైది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అథారిటీస్ వద్ద వున్న వివరాల ప్రకారం దేశంలో 37,000 మంది వరకు వలసదారులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయమై ఇంటీరియర్ మినిస్టర్ని హుమైది ప్రశ్నించారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష