మానసిక అనారోగ్యంతో బాధపడే వలసదారులు దేశం విడిచి వెళ్ళాలని ఎంపీ సూచన
- September 14, 2021
కువైట్: పార్లమెంటేరియన్ బదర్ అల్ హుమైది ఎంపీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వలసదారుల్ని దేశం నుంచి పంపించేయాలని సూచించారు. వీరి కారణంగా సమాజానికి హాని కలిగే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనూ హుమైది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అథారిటీస్ వద్ద వున్న వివరాల ప్రకారం దేశంలో 37,000 మంది వరకు వలసదారులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయమై ఇంటీరియర్ మినిస్టర్ని హుమైది ప్రశ్నించారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









