మానసిక అనారోగ్యంతో బాధపడే వలసదారులు దేశం విడిచి వెళ్ళాలని ఎంపీ సూచన

- September 14, 2021 , by Maagulf
మానసిక అనారోగ్యంతో బాధపడే వలసదారులు దేశం విడిచి వెళ్ళాలని ఎంపీ సూచన

కువైట్: పార్లమెంటేరియన్ బదర్ అల్ హుమైది ఎంపీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వలసదారుల్ని దేశం నుంచి పంపించేయాలని సూచించారు. వీరి కారణంగా సమాజానికి హాని కలిగే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలోనూ హుమైది ఈ విషయాన్ని ప్రస్తావించారు. అథారిటీస్ వద్ద వున్న వివరాల ప్రకారం దేశంలో 37,000 మంది వరకు వలసదారులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయమై ఇంటీరియర్ మినిస్టర్‌ని హుమైది ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com