వారంలో రెండోసారి ‘సున్నా’ కోవిడ్ మరణాలు
- September 15, 2021మస్కట్: గడచిన 24 గంటల్లో కొత్తగా 45 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదు. కాగా, మొత్తంగా ఇప్పటివరకు దేశంలో నమోదైనన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 303,268. కాగా, గడచిన 24 గంటల్లో 84 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 293,498గా వుంది. గడచిన 24 గంటల్లో 10 మంది కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. దాంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 56కి చేరింది. అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ