వారంలో రెండోసారి ‘సున్నా’ కోవిడ్ మరణాలు

- September 15, 2021 , by Maagulf
వారంలో రెండోసారి ‘సున్నా’ కోవిడ్ మరణాలు

మస్కట్: గడచిన 24 గంటల్లో కొత్తగా 45 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదు. కాగా, మొత్తంగా ఇప్పటివరకు దేశంలో నమోదైనన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 303,268. కాగా, గడచిన 24 గంటల్లో 84 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 293,498గా వుంది. గడచిన 24 గంటల్లో 10 మంది కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. దాంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 56కి చేరింది. అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com