వారంలో రెండోసారి ‘సున్నా’ కోవిడ్ మరణాలు
- September 15, 2021మస్కట్: గడచిన 24 గంటల్లో కొత్తగా 45 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదు. కాగా, మొత్తంగా ఇప్పటివరకు దేశంలో నమోదైనన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 303,268. కాగా, గడచిన 24 గంటల్లో 84 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 293,498గా వుంది. గడచిన 24 గంటల్లో 10 మంది కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. దాంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 56కి చేరింది. అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ