వారంలో రెండోసారి ‘సున్నా’ కోవిడ్ మరణాలు
- September 15, 2021
మస్కట్: గడచిన 24 గంటల్లో కొత్తగా 45 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదు. కాగా, మొత్తంగా ఇప్పటివరకు దేశంలో నమోదైనన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 303,268. కాగా, గడచిన 24 గంటల్లో 84 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 293,498గా వుంది. గడచిన 24 గంటల్లో 10 మంది కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. దాంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 56కి చేరింది. అందులో 28 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







