కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 119 మందిపై కేసులు
- September 16, 2021
ఖతార్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించని 119 మందిపై కేసులు నమోదు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. వీరిలో 106 మందిని ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు. వీరంతా మాస్కులు ధరించలేదని అథారిటీస్ తెలిపాయి. కాగా, 11 మంది సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదు. ఇద్దరు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, ఫేస్ మాస్కులు ధరించడం అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెబుతోంది.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









