ఉల్లంఘనులపై సెక్యూరిటీ చెక్ కొనసాగుతుంది
- September 17, 2021
కువైట్: సెక్యూరిటీ అథారిటీస్, నిరంతర తనిఖీల్ని కొనసాగిస్తున్నాయి.ఈ క్రమంలో 118 మంది ఉల్లంఘనుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు హవాలీ ప్రాంతంలో 12 మంది వ్యక్తులు గడువు తీరిన రెసిడెన్సీ కలిగి వున్నారనీ, 93 మందిని వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ లేని కారణంగా అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఇద్దర్ని డ్రగ్స్స సంబంధిత కేసులో అరెస్ట్ చేశామనీ, ఒకర్ని మద్యం సంబంధిత కేసులో అదుపులోకి తీసుకు్నామనీ అథారిటీస్ పేర్కొన్నాయి. పలు కేసుల్లో వాంటెడ్గా వున్న 9 మంది కూడా అరెస్టయినవారిలో వున్నారు. బ్నీద్ అల్ గర్, సభాన్ మరియు ఫహాహీల్ ప్రాంతాల్లో కూడా తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







