ఒమన్: ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన 300 మందికి పైగా ఉద్యోగార్థులు
- September 18, 2021
మస్కట్: నార్త్ అల్ బతినా నుంచి 300 మందికి పైగా ఉద్యోగార్థులు ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 351 ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లయన్సెస్ - షినాస్ వద్ద పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







