విజన్ 2030, ద్వైపాక్షిక బంధంపై సౌదీ, భారత్ డిస్కషన్
- September 20, 2021న్యూ ఢిల్లీ: కింగ్డమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030కి అనుగుణంగా భారత్, సౌదీ మధ్య ఆర్ధిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాల విదేశంగ మంత్రులు చర్చించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫరాహ్ బిన్ అబ్ధుల్లా, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో డిస్కస్ చేశారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేలా రాజకీయ, వాణిజ్య పరంగా సహరించుకోవాలని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలిచిన సౌదీ ప్రభుత్వానికి జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు