విజన్ 2030, ద్వైపాక్షిక బంధంపై సౌదీ, భారత్ డిస్కషన్
- September 20, 2021న్యూ ఢిల్లీ: కింగ్డమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030కి అనుగుణంగా భారత్, సౌదీ మధ్య ఆర్ధిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాల విదేశంగ మంత్రులు చర్చించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫరాహ్ బిన్ అబ్ధుల్లా, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో డిస్కస్ చేశారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేలా రాజకీయ, వాణిజ్య పరంగా సహరించుకోవాలని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలిచిన సౌదీ ప్రభుత్వానికి జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి