విజన్ 2030, ద్వైపాక్షిక బంధంపై సౌదీ, భారత్ డిస్కషన్
- September 20, 2021
న్యూ ఢిల్లీ: కింగ్డమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030కి అనుగుణంగా భారత్, సౌదీ మధ్య ఆర్ధిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాల విదేశంగ మంత్రులు చర్చించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫరాహ్ బిన్ అబ్ధుల్లా, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో డిస్కస్ చేశారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేలా రాజకీయ, వాణిజ్య పరంగా సహరించుకోవాలని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలిచిన సౌదీ ప్రభుత్వానికి జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









