విజన్ 2030, ద్వైపాక్షిక బంధంపై సౌదీ, భారత్ డిస్కషన్
- September 20, 2021
న్యూ ఢిల్లీ: కింగ్డమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030కి అనుగుణంగా భారత్, సౌదీ మధ్య ఆర్ధిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాల విదేశంగ మంత్రులు చర్చించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫరాహ్ బిన్ అబ్ధుల్లా, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో డిస్కస్ చేశారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేలా రాజకీయ, వాణిజ్య పరంగా సహరించుకోవాలని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలిచిన సౌదీ ప్రభుత్వానికి జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







