విజన్ 2030, ద్వైపాక్షిక బంధంపై సౌదీ, భారత్ డిస్కషన్
- September 20, 2021న్యూ ఢిల్లీ: కింగ్డమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030కి అనుగుణంగా భారత్, సౌదీ మధ్య ఆర్ధిక సంబంధాల బలోపేతంపై ఇరు దేశాల విదేశంగ మంత్రులు చర్చించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫరాహ్ బిన్ అబ్ధుల్లా, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో డిస్కస్ చేశారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించేలా రాజకీయ, వాణిజ్య పరంగా సహరించుకోవాలని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ కు బాసటగా నిలిచిన సౌదీ ప్రభుత్వానికి జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన