మనీ లాండరింగ్కి అడ్డుకట్ట వేయనున్న కువైటీ ఎలక్ట్రానిక్ నెట్వర్క్
- September 20, 2021కువైట్: ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు 74 సార్లు ప్రపంచంలోని పలు దేశాలతో కువైట్, మనీ లాండరింగ్ అంశంపై సమాచారం పంచుకుందని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎఫ్ఐయు వెల్లడించింది. నోటిఫైడ్ పార్టీస్తో సొంతంగా ఎలక్ట్రానిక్ లింక్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది కువైట్. ఈ విధానం ద్వారా సమాచారాన్ని అలాగే నోటిఫికేషన్లను వేగంగా ఆయా దేశాలతో కువైట్ పంచుకుంటుంది. తద్వారా మనీ లాండరింగ్ అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమేర్పడుతుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు