మనీ లాండరింగ్కి అడ్డుకట్ట వేయనున్న కువైటీ ఎలక్ట్రానిక్ నెట్వర్క్
- September 20, 2021
కువైట్: ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు 74 సార్లు ప్రపంచంలోని పలు దేశాలతో కువైట్, మనీ లాండరింగ్ అంశంపై సమాచారం పంచుకుందని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎఫ్ఐయు వెల్లడించింది. నోటిఫైడ్ పార్టీస్తో సొంతంగా ఎలక్ట్రానిక్ లింక్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది కువైట్. ఈ విధానం ద్వారా సమాచారాన్ని అలాగే నోటిఫికేషన్లను వేగంగా ఆయా దేశాలతో కువైట్ పంచుకుంటుంది. తద్వారా మనీ లాండరింగ్ అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమేర్పడుతుంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







