మనీ లాండరింగ్కి అడ్డుకట్ట వేయనున్న కువైటీ ఎలక్ట్రానిక్ నెట్వర్క్
- September 20, 2021
కువైట్: ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు 74 సార్లు ప్రపంచంలోని పలు దేశాలతో కువైట్, మనీ లాండరింగ్ అంశంపై సమాచారం పంచుకుందని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎఫ్ఐయు వెల్లడించింది. నోటిఫైడ్ పార్టీస్తో సొంతంగా ఎలక్ట్రానిక్ లింక్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది కువైట్. ఈ విధానం ద్వారా సమాచారాన్ని అలాగే నోటిఫికేషన్లను వేగంగా ఆయా దేశాలతో కువైట్ పంచుకుంటుంది. తద్వారా మనీ లాండరింగ్ అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమేర్పడుతుంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









