మనీ లాండరింగ్కి అడ్డుకట్ట వేయనున్న కువైటీ ఎలక్ట్రానిక్ నెట్వర్క్
- September 20, 2021కువైట్: ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు 74 సార్లు ప్రపంచంలోని పలు దేశాలతో కువైట్, మనీ లాండరింగ్ అంశంపై సమాచారం పంచుకుందని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎఫ్ఐయు వెల్లడించింది. నోటిఫైడ్ పార్టీస్తో సొంతంగా ఎలక్ట్రానిక్ లింక్ నెట్వర్క్ ఏర్పాటు చేసింది కువైట్. ఈ విధానం ద్వారా సమాచారాన్ని అలాగే నోటిఫికేషన్లను వేగంగా ఆయా దేశాలతో కువైట్ పంచుకుంటుంది. తద్వారా మనీ లాండరింగ్ అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమేర్పడుతుంది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..