బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం : జోర్డాన్
- March 16, 2016
జోర్డాన్లో సంభవించిన బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలవగా మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ జోర్డాన్లోని సౌదీ సరిహద్దు ప్రాంతంలో ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా సౌదీ అరేబియా నుంచి ఉమ్రాకు వెళుతున్న భక్తులని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







