భద్రతా తనిఖీలు కొనసాగింపు, షువైఖ్‌లో 28 మంది అరెస్ట్

- September 21, 2021 , by Maagulf
భద్రతా తనిఖీలు కొనసాగింపు, షువైఖ్‌లో 28 మంది అరెస్ట్

కువైట్: భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. అతారిటీస్ తాజాగా 28 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మూడు వాహనాల్ని ఉల్లంఘన కేసులో సీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి, ముందు ముందు కూడా కొనసాగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com