భద్రతా తనిఖీలు కొనసాగింపు, షువైఖ్లో 28 మంది అరెస్ట్
- September 21, 2021
కువైట్: భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. అతారిటీస్ తాజాగా 28 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మూడు వాహనాల్ని ఉల్లంఘన కేసులో సీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి, ముందు ముందు కూడా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







