97% చేరుకున్న కోవిడ్ రికవరీ రేటు
- September 22, 2021
ఒమన్: కోవిడ్ మమహ్మారి ఉచ్చు నుంచి ఒమన్ కోలుకుంటోంది. రోజువారి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు...రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఒమన్ లో కోవిడ్ రికవరీ రేటు 97 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు..కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇటీవల కోవిడ్ మరణాలు నమోదు కాలేదని పేర్కొంది. ఇక ప్రస్తుతం దేశంలో 31 కొత్త కేసులు నమోదయ్యాయని, గడిచిన 24 గంటల్లో 397 మంది రికవరీ అయ్యారని వివరించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







