బ్యాన్ చేసిన ఏడు సెక్టార్ల నుంచి కార్మికుల బదిలీకి ఆమోదం
- September 22, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), బదిలీ బ్యాన్ వున్న ఏడు సెక్టార్ల నుంచి కార్మికుల బదిలీకి తాజాగా అనుమతినిచ్చింది. ఇండస్ట్రీ, అగ్రికల్చర్, హెర్డింగ్, ఫిషింగ్, కోఆపరేటివ్ అసోసియేషన్స్ మరియు యూనియన్లు, ట్రేడ్ జోన్ వంటి వాటి నుంచి ఇకపై కార్మికుల బదిలీకి మార్గం సుగమం కానుంది. పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా డిపార్టుమెంట్ డైరెక్టర్, అధికార ప్రతినిథి అసీల్ అల్ మాజ్యెద్ మాట్లాడుతూ, యజమానులకు అలాగే కార్మికులకు సంబంధించి బదిలీ వ్యవహారాలు సులభతరం అయినట్లు చెప్పారు. గత జులైలో ఈ బ్యాన్ విధించారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









