సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నటరాజన్ కు కరోన పాజిటివ్
- September 22, 2021
ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ లో భాగంగా ఇటీవలే ప్రారంభం అవగా నేడు బుధవారం సన్ రైజర్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఇప్పటికే కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ కు మరోసారి కరోనా షాక్ ఇచ్చింది. బుధవారం జరగబోయే మ్యాచ్ ముందు సన్ రైజర్స్ జట్టు ఆటగాడైన నటరాజన్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.
తాజాగా బిసిసిఐ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. సన్ రైజర్స్ జట్టులో నటరాజన్ కి పాజిటివ్ రావడం నిజమేనని అయితే అతనితో పాటు సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ తో పాటు మరొక అయిదు మంది ఆటగాళ్ళను ఐసోలేషన్ లో ఉన్నారని, మిగిలిన వారికి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ రావడంతో సన్ రైజర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









