కొత్త వ్యవస్థతో బోర్డర్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం
- September 23, 2021
యూఏఈ: దుబాయ్ బోర్డర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. దుబాయ్ కౌన్సిల్ ఫర్ బోర్డర్ క్రాసింగ్ పాయింట్ సెక్యూరిటీ కోసం ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని కలిగి వుండనుంది. ఎమిరేట్ జనరల్ అథారిటీ ఆఫ్ పోర్ట్స్, బోర్డర్స్ మరియు ఫ్రీ జోన్స్ సెక్యూరిటీ అలాగే సంబంధిత లోకల్, ఫెడరల్, రీజినల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో సమన్వయం చేసేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









