రియాద్ బుక్ ఫెయిర్లో ఉచిత ఎంట్రీ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- September 25, 2021
రియాద్: లిటరేచర్, పబ్లిషింగ్ మరియు ట్రాన్సలేషన్ కమిషన్, రియాద్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2021 సందర్శకులు ఉచితంగా ప్రవేశించేందుకోసం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇటర్నేషనల్ బుక్ ఫెయిర్ అక్టోబర్ 1 నుంచి 10 వరకు రియాద్ ఫ్రంట్లో జరుగుతుంది. తవకల్నా యాప్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ చేయబడి వుంటుంది. హెల్త్ స్టేటస్ ఈ యాప్ ద్వారా కన్ఫామ్ చేసుకుని, అవసరమైన మేర సమాచారన్ని అందులో పొదుపరిస్తే (కోవిడ్ 19 ప్రోటోకాల్స్ విషయమై) యాక్సెస్ లభిస్తుంది. ఆన్లైన్ విధానం ద్వరా వర్చువల్ పద్ధతిలో బుక్స్ కొనుగులో చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









