రియాద్ బుక్ ఫెయిర్లో ఉచిత ఎంట్రీ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- September 25, 2021
రియాద్: లిటరేచర్, పబ్లిషింగ్ మరియు ట్రాన్సలేషన్ కమిషన్, రియాద్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2021 సందర్శకులు ఉచితంగా ప్రవేశించేందుకోసం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇటర్నేషనల్ బుక్ ఫెయిర్ అక్టోబర్ 1 నుంచి 10 వరకు రియాద్ ఫ్రంట్లో జరుగుతుంది. తవకల్నా యాప్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ చేయబడి వుంటుంది. హెల్త్ స్టేటస్ ఈ యాప్ ద్వారా కన్ఫామ్ చేసుకుని, అవసరమైన మేర సమాచారన్ని అందులో పొదుపరిస్తే (కోవిడ్ 19 ప్రోటోకాల్స్ విషయమై) యాక్సెస్ లభిస్తుంది. ఆన్లైన్ విధానం ద్వరా వర్చువల్ పద్ధతిలో బుక్స్ కొనుగులో చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







