కోవిడ్ 19పై బహ్రెయిన్ పోరాటాన్ని అభినందించిన భారత రాయబారి
- September 25, 2021
మనామా: బహ్రెయిన్లో భారత రాయబారి అయిన పియుష్ శ్రీవాస్తవ, బహ్రెయిన్ నాయకత్వం కోవిడ్ నియంత్రణ విషయంలో తీసుకున్న చర్యల్ని అభినందించారు. రెడ్ లిస్ట్ దేశాల నుంచి భారతదేశాన్ని తొలగించడం పట్ల బహ్రెయిన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీవాస్తవ. చెల్లుబాటయ్యే వీసాలున్న భారతీయులు, బహ్రెయిన్ వెళ్ళడానికి ఇకపై ఎలాంటి ఇబ్బందులూ వుండవని ఆయన అన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బహ్రెయిన్లో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని చెప్పారు రాయబారి శ్రీవాస్తవ.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







