కోవిడ్ 19పై బహ్రెయిన్ పోరాటాన్ని అభినందించిన భారత రాయబారి
- September 25, 2021
మనామా: బహ్రెయిన్లో భారత రాయబారి అయిన పియుష్ శ్రీవాస్తవ, బహ్రెయిన్ నాయకత్వం కోవిడ్ నియంత్రణ విషయంలో తీసుకున్న చర్యల్ని అభినందించారు. రెడ్ లిస్ట్ దేశాల నుంచి భారతదేశాన్ని తొలగించడం పట్ల బహ్రెయిన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీవాస్తవ. చెల్లుబాటయ్యే వీసాలున్న భారతీయులు, బహ్రెయిన్ వెళ్ళడానికి ఇకపై ఎలాంటి ఇబ్బందులూ వుండవని ఆయన అన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బహ్రెయిన్లో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని చెప్పారు రాయబారి శ్రీవాస్తవ.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







