కోవిడ్ 19పై బహ్రెయిన్ పోరాటాన్ని అభినందించిన భారత రాయబారి
- September 25, 2021
మనామా: బహ్రెయిన్లో భారత రాయబారి అయిన పియుష్ శ్రీవాస్తవ, బహ్రెయిన్ నాయకత్వం కోవిడ్ నియంత్రణ విషయంలో తీసుకున్న చర్యల్ని అభినందించారు. రెడ్ లిస్ట్ దేశాల నుంచి భారతదేశాన్ని తొలగించడం పట్ల బహ్రెయిన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు శ్రీవాస్తవ. చెల్లుబాటయ్యే వీసాలున్న భారతీయులు, బహ్రెయిన్ వెళ్ళడానికి ఇకపై ఎలాంటి ఇబ్బందులూ వుండవని ఆయన అన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు బహ్రెయిన్లో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని చెప్పారు రాయబారి శ్రీవాస్తవ.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









