కువైట్ నుంచి వెళ్లిపోయిన వలసదారుల్లో భారతీయులే అత్యధికం
- September 26, 2021కువైట్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో కువైట్ విడిచి వెళ్ళిన వలసదారుల్లో భారతీయులే అధికంగా వున్నారు. కువైట్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 21,341 మంది భారీయులు కువైట్ లేబర్ మార్కెట్ని 2021 తొలి క్వార్టర్లో విడిచి వెళ్ళారు. ఆ తర్వతి స్థానం ఈజిప్టియన్లది (11135). మూడో స్థానంలో బంగ్లాదేశీయులు (6,136) వున్నారు. కాగా, డొమెస్టిక్ వర్కర్స్ విబాగంలోనూ భారతీయులే ఫస్ట్ ప్లేస్. ఈ విభాగంలో కువైట్ వదిలి వెళ్ళిన భారతీయుల సంఖ్య 10169. ప్రైవేట్ సెక్టార్ విషయానికొస్తే, 1250 మంది పాకిస్తానీలు, కువైట్ విడిచి వెళ్ళారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..