కువైట్ నుంచి వెళ్లిపోయిన వలసదారుల్లో భారతీయులే అత్యధికం
- September 26, 2021
కువైట్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో కువైట్ విడిచి వెళ్ళిన వలసదారుల్లో భారతీయులే అధికంగా వున్నారు. కువైట్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 21,341 మంది భారీయులు కువైట్ లేబర్ మార్కెట్ని 2021 తొలి క్వార్టర్లో విడిచి వెళ్ళారు. ఆ తర్వతి స్థానం ఈజిప్టియన్లది (11135). మూడో స్థానంలో బంగ్లాదేశీయులు (6,136) వున్నారు. కాగా, డొమెస్టిక్ వర్కర్స్ విబాగంలోనూ భారతీయులే ఫస్ట్ ప్లేస్. ఈ విభాగంలో కువైట్ వదిలి వెళ్ళిన భారతీయుల సంఖ్య 10169. ప్రైవేట్ సెక్టార్ విషయానికొస్తే, 1250 మంది పాకిస్తానీలు, కువైట్ విడిచి వెళ్ళారు.
తాజా వార్తలు
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!









