ఎలక్ట్రానిక్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడితే భారీ జరీమానా

- September 26, 2021 , by Maagulf
ఎలక్ట్రానిక్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడితే భారీ జరీమానా

యూఏఈ: ఎలక్ట్రానిక్ బ్లాక్‌మెయిల్ అలాగే ఎక్స్‌టార్షన్ కేసుల్లో 10 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 500,000 దిర్హాముల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని తాజాగా మరోమారు పునరుద్ఘాటించింది. కంప్యూటర్ నెట్‌వర్క్ లేద ఇంతర ఎలక్ట్రానిక్ విధానంలో జరిగే మోసాలకు ఈ శిక్షలు వర్తిస్తాయి. గౌరవానికి భంగం కలిగేలా నేరాలకు పాల్పడితే 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష వుంటుంది.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com