వ్యాట్ రెండింతలకు పెంచనున్న బహ్రెయిన్
- September 27, 2021
బహ్రెయిన్: ఆర్థిక వ్యవస్థను తిరిగా గాడిలో పెట్టేందుకోసం వ్యాట్ని రెండింతలు చేయాలని (10 శాతం) బహ్రెయిన్ యోచిస్తోంది. తద్వారా 2024 నాటికి తిరిగి బడ్జెట్ లాభదాయకమైన పరిస్థితికి వచ్చేలా చేయాలన్నది బహ్రెయిన్ ప్రణాళిక. కరోనా పాండమిక్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందున, అత్యంత వేగంగా పుంజుకునే దిశగా కీలక చర్యలు చేపట్టనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందనీ, ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం పడకుండా వ్యాట్ పెంపుతోపాటు, మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని బహ్రెయిన్ భావిస్తోంది. లిక్విడిటీ సపోర్ట్ ఫండ్ రెండింతలు.. అంటే 200 బహరెయినీ దినార్లకు చేరుకునేలా చర్యలు చేపడతారు. సెంట్రల్ బ్యాంక్ ఎనేబుల్డ్ లోన్ డిఫరల్స్ వంటి విభాగాల్లో సంస్కరణలు చేపడతారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







