వ్యాట్ రెండింతలకు పెంచనున్న బహ్రెయిన్
- September 27, 2021
బహ్రెయిన్: ఆర్థిక వ్యవస్థను తిరిగా గాడిలో పెట్టేందుకోసం వ్యాట్ని రెండింతలు చేయాలని (10 శాతం) బహ్రెయిన్ యోచిస్తోంది. తద్వారా 2024 నాటికి తిరిగి బడ్జెట్ లాభదాయకమైన పరిస్థితికి వచ్చేలా చేయాలన్నది బహ్రెయిన్ ప్రణాళిక. కరోనా పాండమిక్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందున, అత్యంత వేగంగా పుంజుకునే దిశగా కీలక చర్యలు చేపట్టనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందనీ, ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం పడకుండా వ్యాట్ పెంపుతోపాటు, మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని బహ్రెయిన్ భావిస్తోంది. లిక్విడిటీ సపోర్ట్ ఫండ్ రెండింతలు.. అంటే 200 బహరెయినీ దినార్లకు చేరుకునేలా చర్యలు చేపడతారు. సెంట్రల్ బ్యాంక్ ఎనేబుల్డ్ లోన్ డిఫరల్స్ వంటి విభాగాల్లో సంస్కరణలు చేపడతారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









