60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
- September 27, 2021
కువైట్: 60 ఏళ్లు పైబడిన వలసదారులకు ( హైస్కూల్ డిప్లామా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగిన వాళ్లు) వర్క్ బ్యాన్ నిర్ణయంతో తలెత్తిన ఇబ్బంది కారణంగా అథారిటీస్ పునరాలోచన చేయడం జరిగింది. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందు కోసం నాలుగు ఆఫ్షన్లను అథారిటీస్ సూచిస్తున్నాయి. మినిస్టర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ర్టీ డాక్టర్ అబ్ధుల్లా అల్ సల్మాన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. 500 దినార్ల ఫీజుతో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే, 500 దినార్లకి తక్కువ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పని సరి చేయాలని సూచించారు. ఈ గ్రూపు వారిపై 2000 దినార్ల ఫీజు భారం మోపడం వల్ల పలు సేవల ధరలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం ఈ అంశంపై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!









