60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
- September 27, 2021
కువైట్: 60 ఏళ్లు పైబడిన వలసదారులకు ( హైస్కూల్ డిప్లామా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగిన వాళ్లు) వర్క్ బ్యాన్ నిర్ణయంతో తలెత్తిన ఇబ్బంది కారణంగా అథారిటీస్ పునరాలోచన చేయడం జరిగింది. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందు కోసం నాలుగు ఆఫ్షన్లను అథారిటీస్ సూచిస్తున్నాయి. మినిస్టర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ర్టీ డాక్టర్ అబ్ధుల్లా అల్ సల్మాన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. 500 దినార్ల ఫీజుతో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే, 500 దినార్లకి తక్కువ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పని సరి చేయాలని సూచించారు. ఈ గ్రూపు వారిపై 2000 దినార్ల ఫీజు భారం మోపడం వల్ల పలు సేవల ధరలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం ఈ అంశంపై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







