ఎల్.ఎమ్.ఆర్.ఏ సంయుక్త తనిఖీలు
- September 28, 2021
మనామా: నిబంధనలు పాఠించని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వలసదారుల్ని దేశం నుంచి బయటికి పంపనున్నారు. ఈ మేరకు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తగు చర్యలు తీసుకుంటోంది. నార్తరన్ గవర్నరేట్లో ఎల్.ఎమ్.ఆర్.ఏ నిర్వహించిన తనిఖీల్లో పలువురు ఉల్లంఘునుల్ని అరెస్టు చేయడం జరిగింది. నేషనాలిటీ, పాస్పోర్టులు మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, అలాగే నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ సహకారంతో ఈ తనిఖీలు, అరెస్టులు జరిగాయి. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఉల్లంఘనలపై ఎల్.ఎమ్.ఆర్.ఏ కమ్యూనికేషన్ సెంటర్ 17506055 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







