శంషాబాద్ విమానాశ్రయంలో 763 గ్రాముల బంగారం పట్టివేత.!
- September 28, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 763 గ్రాముల బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు దొంగచాటుగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. రియాద్ నుంచి వస్తున్న ఓ సంస్థకు చెందిన ఓ ప్రయాణికుడు విమానం దిగి వస్తున్న సమయంలో లగేజీ తనిఖీ చేయగా కుక్కర్లో, చాక్లెట్ డబ్బాలో దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం 763గ్రాములని, విలువ రూ.34లక్షలు ఉంటుంది అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









