శంషాబాద్ విమానాశ్రయంలో 763 గ్రాముల బంగారం పట్టివేత.!
- September 28, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 763 గ్రాముల బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు దొంగచాటుగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. రియాద్ నుంచి వస్తున్న ఓ సంస్థకు చెందిన ఓ ప్రయాణికుడు విమానం దిగి వస్తున్న సమయంలో లగేజీ తనిఖీ చేయగా కుక్కర్లో, చాక్లెట్ డబ్బాలో దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం 763గ్రాములని, విలువ రూ.34లక్షలు ఉంటుంది అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!









