శంషాబాద్ విమానాశ్రయంలో 763 గ్రాముల బంగారం పట్టివేత.!
- September 28, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 763 గ్రాముల బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు దొంగచాటుగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. రియాద్ నుంచి వస్తున్న ఓ సంస్థకు చెందిన ఓ ప్రయాణికుడు విమానం దిగి వస్తున్న సమయంలో లగేజీ తనిఖీ చేయగా కుక్కర్లో, చాక్లెట్ డబ్బాలో దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం 763గ్రాములని, విలువ రూ.34లక్షలు ఉంటుంది అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!









