శంషాబాద్ విమానాశ్రయంలో 763 గ్రాముల బంగారం పట్టివేత.!
- September 28, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 763 గ్రాముల బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు దొంగచాటుగా బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. రియాద్ నుంచి వస్తున్న ఓ సంస్థకు చెందిన ఓ ప్రయాణికుడు విమానం దిగి వస్తున్న సమయంలో లగేజీ తనిఖీ చేయగా కుక్కర్లో, చాక్లెట్ డబ్బాలో దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారం 763గ్రాములని, విలువ రూ.34లక్షలు ఉంటుంది అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







