దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- September 28, 2021
మస్కట్: పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేటులో నిందితులు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు యత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. పలు ఇళ్ళపై నిందితులు దాడులు చేసి, దొంగతనాలకు పాల్పడుతున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని, అత్యంత వ్యూహాత్మకంగా వారిని అరెస్ట్ చేశారు. నిందితులు పలు మోటారు వాహనాల్ని గతంలో దొంగతనం చేసినట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్









