దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- September 28, 2021
మస్కట్: పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేటులో నిందితులు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు యత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. పలు ఇళ్ళపై నిందితులు దాడులు చేసి, దొంగతనాలకు పాల్పడుతున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని, అత్యంత వ్యూహాత్మకంగా వారిని అరెస్ట్ చేశారు. నిందితులు పలు మోటారు వాహనాల్ని గతంలో దొంగతనం చేసినట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







