వలసదారులైన పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వీసాలు
- September 29, 2021
మస్కట్: వివిధ దేశాలకు చెందిన 20 మందికి పైగా వలసదారులైన పెట్టుబడి దారులకు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాలను మంజూరు చేయడం జరిగింది.మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ర్టీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు అలాగే పదవీ విరమణ చేసిన వారికి ఈ లాంగ్ టర్మ్ వీసా లభించే అవకాశం ఉంది. అందుకోసం మినిస్ట్రీకి చెందిన ఈ - ఇన్వెస్టిమెంట్ సర్వీసెస్ విభాగం ద్వారా దరఖాస్తుల్ని అక్టోబర్ 3 నుంచి స్వీకరిస్తారు. ఒమన్ విజన్ 2040 లో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఒమన్ సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!









