వలసదారులైన పెట్టుబడిదారులకు లాంగ్ టర్మ్ వీసాలు
- September 29, 2021
మస్కట్: వివిధ దేశాలకు చెందిన 20 మందికి పైగా వలసదారులైన పెట్టుబడి దారులకు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాలను మంజూరు చేయడం జరిగింది.మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ర్టీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు అలాగే పదవీ విరమణ చేసిన వారికి ఈ లాంగ్ టర్మ్ వీసా లభించే అవకాశం ఉంది. అందుకోసం మినిస్ట్రీకి చెందిన ఈ - ఇన్వెస్టిమెంట్ సర్వీసెస్ విభాగం ద్వారా దరఖాస్తుల్ని అక్టోబర్ 3 నుంచి స్వీకరిస్తారు. ఒమన్ విజన్ 2040 లో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఒమన్ సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







