పాకిస్తాన్లో మహిళా స్కూల్ ప్రిన్సిపల్కి మరణ శిక్ష
- September 30, 2021
ఇస్లామాబాద్: లాహోర్ సెషన్స్ కోర్టు పాకిస్థాన్ ఫీనల్ కోడ్ 295 సి సెక్షన్ కింద ఓ మహిళకు మరణ శిక్ష ఖరారు చేసింది. 50,000 పాకిస్థానీ రూపాయల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే, సల్మా తన్వీర్ అనే మహిళ హోలీ ప్రొఫెట్ మొహమ్మద్ని కించపరిచేలా కొన్ని రాతలతో కూడిన పత్రాలను తయారు చేసి ఇతరులకు పంచడం జరిగింది. ఇది పాకిస్థానీ చట్టాల ఉల్లంఘన కిందకి వస్తుంది. సదరు మహిళ ఓ ప్రయివేటు స్కూల్ ప్రిన్సిపాల్. తనకు తానే దైవాంశ సంభూతురాలిగా ఆమె అభివర్ణించుకుంది. విచారణ సందర్భంగా ఆమె మానసిక స్థితి సరిగానే ఉందని తేలింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







