పాకిస్తాన్లో మహిళా స్కూల్ ప్రిన్సిపల్కి మరణ శిక్ష
- September 30, 2021
ఇస్లామాబాద్: లాహోర్ సెషన్స్ కోర్టు పాకిస్థాన్ ఫీనల్ కోడ్ 295 సి సెక్షన్ కింద ఓ మహిళకు మరణ శిక్ష ఖరారు చేసింది. 50,000 పాకిస్థానీ రూపాయల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే, సల్మా తన్వీర్ అనే మహిళ హోలీ ప్రొఫెట్ మొహమ్మద్ని కించపరిచేలా కొన్ని రాతలతో కూడిన పత్రాలను తయారు చేసి ఇతరులకు పంచడం జరిగింది. ఇది పాకిస్థానీ చట్టాల ఉల్లంఘన కిందకి వస్తుంది. సదరు మహిళ ఓ ప్రయివేటు స్కూల్ ప్రిన్సిపాల్. తనకు తానే దైవాంశ సంభూతురాలిగా ఆమె అభివర్ణించుకుంది. విచారణ సందర్భంగా ఆమె మానసిక స్థితి సరిగానే ఉందని తేలింది.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









