కురైన్ మార్కెట్లో పనిచేస్తున్న మైనర్ల వ్యవహారంపై విచారణ చేపట్టిన మినిస్ట్రీ
- October 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైన్ మార్కెట్లో మైనర్లు పని చేస్తుండడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విచారణ ప్రారంభించింది. గతంలో ఓ పౌరుడు, తాను చూస్తుండగా ఇద్దరు మైనర్లు అక్కడ పనిచేస్తుండడాన్ని గుర్తించి, ఫిర్యాదు చేశారు. ఆ వర్కర్ల వయసు 16 నుంచి 17 ఏళ్ళు. అథారిటీస్, ఈ ఘటనపై విచారణ ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







