కురైన్ మార్కెట్లో పనిచేస్తున్న మైనర్ల వ్యవహారంపై విచారణ చేపట్టిన మినిస్ట్రీ
- October 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైన్ మార్కెట్లో మైనర్లు పని చేస్తుండడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విచారణ ప్రారంభించింది. గతంలో ఓ పౌరుడు, తాను చూస్తుండగా ఇద్దరు మైనర్లు అక్కడ పనిచేస్తుండడాన్ని గుర్తించి, ఫిర్యాదు చేశారు. ఆ వర్కర్ల వయసు 16 నుంచి 17 ఏళ్ళు. అథారిటీస్, ఈ ఘటనపై విచారణ ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









