కురైన్ మార్కెట్లో పనిచేస్తున్న మైనర్ల వ్యవహారంపై విచారణ చేపట్టిన మినిస్ట్రీ
- October 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైన్ మార్కెట్లో మైనర్లు పని చేస్తుండడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విచారణ ప్రారంభించింది. గతంలో ఓ పౌరుడు, తాను చూస్తుండగా ఇద్దరు మైనర్లు అక్కడ పనిచేస్తుండడాన్ని గుర్తించి, ఫిర్యాదు చేశారు. ఆ వర్కర్ల వయసు 16 నుంచి 17 ఏళ్ళు. అథారిటీస్, ఈ ఘటనపై విచారణ ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







