కురైన్ మార్కెట్లో పనిచేస్తున్న మైనర్ల వ్యవహారంపై విచారణ చేపట్టిన మినిస్ట్రీ
- October 01, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైన్ మార్కెట్లో మైనర్లు పని చేస్తుండడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విచారణ ప్రారంభించింది. గతంలో ఓ పౌరుడు, తాను చూస్తుండగా ఇద్దరు మైనర్లు అక్కడ పనిచేస్తుండడాన్ని గుర్తించి, ఫిర్యాదు చేశారు. ఆ వర్కర్ల వయసు 16 నుంచి 17 ఏళ్ళు. అథారిటీస్, ఈ ఘటనపై విచారణ ప్రారంభించడం జరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







