మెట్రో రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతి. ఆదివారం నుంచి సేవలు
- October 01, 2021
ఖతార్: దోహ మెట్రో రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని నిర్ణయించారు. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మెట్రో ప్రయాణాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐతే కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో మెట్రో రైల్లో 75 కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆదివారం నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. కరోనా ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేసే చర్యల్లో భాగంగా మెట్రో రైళ్ల కెపాసిటీ పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో అన్ని ప్రీ కాషన్స్ తీసుకుంటామన్నారు. రైల్వే స్టేషన్లలో తినటం, స్మోకింగ్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









