మెట్రో రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతి. ఆదివారం నుంచి సేవలు
- October 01, 2021
ఖతార్: దోహ మెట్రో రైల్లో 75 శాతం కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని నిర్ణయించారు. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి మెట్రో ప్రయాణాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐతే కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో మెట్రో రైల్లో 75 కెపాసిటీతో ప్రయాణానికి అనుమతివ్వాలని ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆదివారం నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. కరోనా ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేసే చర్యల్లో భాగంగా మెట్రో రైళ్ల కెపాసిటీ పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో అన్ని ప్రీ కాషన్స్ తీసుకుంటామన్నారు. రైల్వే స్టేషన్లలో తినటం, స్మోకింగ్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







