సౌదీలో మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్న సౌదీ అటార్నీ జనరల్
- October 01, 2021
సౌదీ: దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించిన విచారణ వేగవంతం చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా మరిన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను త్వరలోనే ప్రారంభిస్తామని అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ ముజాబ్ చెప్పారు. గురువారం యెన్బు లోని కింగ్ డమ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో అటార్నీ జనరల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్స్, పబ్లిక్ ఎథిక్స్, పర్యావరణ అంశాలకు సంబంధించిన సమస్యలను ఈ కొత్త ప్రాసిక్యూషన్ లో ప్రజలు అప్పీల్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అటార్నీ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







