ఎంపిక చేసిన కేటగిరీలోనివారికి బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం

- October 05, 2021 , by Maagulf
ఎంపిక చేసిన కేటగిరీలోనివారికి బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం

కువైట్: మూడో డోసు లేదా బూస్టర్ డోసు ఫైజర్ వ్యాక్సిన్ విషయమై ఎంపిక చేసిన కేటగిరీకి చెందిన పౌరులు రెసిడెంట్స్‌కి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సమాచారం పంపే ప్రక్రియ (తేదీల వివరాల్ని తెలిపే) ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం పెద్ద సంఖ్యలో కువైటీలకు ఇప్పటికే బూస్టర్ డోస్ ఇచ్చేయడం జరిగిందనీ, వలసదారులకు అలాగే మిగిలిన పౌరులకు బూస్టర్ డోస్ (ఎంపిక చేసిన గ్రూపు వారికి) ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com