ఎంపిక చేసిన కేటగిరీలోనివారికి బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం
- October 05, 2021
కువైట్: మూడో డోసు లేదా బూస్టర్ డోసు ఫైజర్ వ్యాక్సిన్ విషయమై ఎంపిక చేసిన కేటగిరీకి చెందిన పౌరులు రెసిడెంట్స్కి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సమాచారం పంపే ప్రక్రియ (తేదీల వివరాల్ని తెలిపే) ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం పెద్ద సంఖ్యలో కువైటీలకు ఇప్పటికే బూస్టర్ డోస్ ఇచ్చేయడం జరిగిందనీ, వలసదారులకు అలాగే మిగిలిన పౌరులకు బూస్టర్ డోస్ (ఎంపిక చేసిన గ్రూపు వారికి) ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







