ఎంపిక చేసిన కేటగిరీలోనివారికి బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం
- October 05, 2021
కువైట్: మూడో డోసు లేదా బూస్టర్ డోసు ఫైజర్ వ్యాక్సిన్ విషయమై ఎంపిక చేసిన కేటగిరీకి చెందిన పౌరులు రెసిడెంట్స్కి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సమాచారం పంపే ప్రక్రియ (తేదీల వివరాల్ని తెలిపే) ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం పెద్ద సంఖ్యలో కువైటీలకు ఇప్పటికే బూస్టర్ డోస్ ఇచ్చేయడం జరిగిందనీ, వలసదారులకు అలాగే మిగిలిన పౌరులకు బూస్టర్ డోస్ (ఎంపిక చేసిన గ్రూపు వారికి) ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల









