పర్సనల్ డిజిటల్ పేమెంట్స్ ఫీజు 40 శాతం తగ్గించిన కెనెట్ (Knet)
- October 09, 2021
కువైట్: డిజిటల్ పేమెంట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు ఆటోమేటెడ్ బ్యాకింగ్ సర్వీస్ కంపెనీ "కెనెట్" (Knet) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సనల్ డిజిటల్ చెల్లింపుల ఫీజు ను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు 50 ఫిల్స్ గా ఉన్న ఛార్జ్ ను 30 ఫిల్స్ గా మార్చింది. బ్యాంక్ లకు డిజిటల్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం మేలు చేస్తుందని కంపెనీ ప్రకటించింది. పేమెంట్ లింక్ అనే మెసేజ్ లను కెనెట్ సంస్థ కస్టమర్లకు పంపిస్తోంది. ఆ మెసేజ్ లో వచ్చే పేమెంట్ లింక్ ను ఓపెన్ చేసి దాని ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ పేమెంట్స్ పెంచటంలో ఇదో కీలక అడుగని కెనెట్ తెలిపింది.
తాజా వార్తలు
- తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం









