పర్సనల్ డిజిటల్ పేమెంట్స్ ఫీజు 40 శాతం తగ్గించిన కెనెట్ (Knet)
- October 09, 2021
కువైట్: డిజిటల్ పేమెంట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు ఆటోమేటెడ్ బ్యాకింగ్ సర్వీస్ కంపెనీ "కెనెట్" (Knet) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సనల్ డిజిటల్ చెల్లింపుల ఫీజు ను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు 50 ఫిల్స్ గా ఉన్న ఛార్జ్ ను 30 ఫిల్స్ గా మార్చింది. బ్యాంక్ లకు డిజిటల్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం మేలు చేస్తుందని కంపెనీ ప్రకటించింది. పేమెంట్ లింక్ అనే మెసేజ్ లను కెనెట్ సంస్థ కస్టమర్లకు పంపిస్తోంది. ఆ మెసేజ్ లో వచ్చే పేమెంట్ లింక్ ను ఓపెన్ చేసి దాని ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ పేమెంట్స్ పెంచటంలో ఇదో కీలక అడుగని కెనెట్ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







