పర్సనల్ డిజిటల్ పేమెంట్స్ ఫీజు 40 శాతం తగ్గించిన కెనెట్ (Knet)
- October 09, 2021
కువైట్: డిజిటల్ పేమెంట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు ఆటోమేటెడ్ బ్యాకింగ్ సర్వీస్ కంపెనీ "కెనెట్" (Knet) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సనల్ డిజిటల్ చెల్లింపుల ఫీజు ను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు 50 ఫిల్స్ గా ఉన్న ఛార్జ్ ను 30 ఫిల్స్ గా మార్చింది. బ్యాంక్ లకు డిజిటల్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం మేలు చేస్తుందని కంపెనీ ప్రకటించింది. పేమెంట్ లింక్ అనే మెసేజ్ లను కెనెట్ సంస్థ కస్టమర్లకు పంపిస్తోంది. ఆ మెసేజ్ లో వచ్చే పేమెంట్ లింక్ ను ఓపెన్ చేసి దాని ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ పేమెంట్స్ పెంచటంలో ఇదో కీలక అడుగని కెనెట్ తెలిపింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







