కపిల్ శర్మ మైనపు విగ్రహాన్ని లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ లో...
- March 18, 2016
ప్రముఖ హిందీ హాస్యనటుడు కపిల్ శర్మ మైనపు విగ్రహాన్ని లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ సంగ్రహాలయం తయారు చేయనుంది. ఈ విషయాన్ని కపిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందుకోసం సంస్థ ప్రతినిధులు తన కొలతలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. మరో నాలుగు నెలల్లో కపిల్ మైనపు విగ్రహం సిద్ధం కానుంది. మేడమ్ టుస్సాడ్స్లో ఇప్పటి వరకు దాదాపు 150 మంది ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహం కోసం సంస్థ ప్రతినిధులు ఆయన కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









