కపిల్ శర్మ మైనపు విగ్రహాన్ని లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ లో...
- March 18, 2016
ప్రముఖ హిందీ హాస్యనటుడు కపిల్ శర్మ మైనపు విగ్రహాన్ని లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ సంగ్రహాలయం తయారు చేయనుంది. ఈ విషయాన్ని కపిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇందుకోసం సంస్థ ప్రతినిధులు తన కొలతలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. మరో నాలుగు నెలల్లో కపిల్ మైనపు విగ్రహం సిద్ధం కానుంది. మేడమ్ టుస్సాడ్స్లో ఇప్పటి వరకు దాదాపు 150 మంది ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహం కోసం సంస్థ ప్రతినిధులు ఆయన కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







