పిఏఎమ్ చీఫ్ అహ్మద్ అల్ మౌపాపై విచారణ
- October 13, 2021కువైట్: 60 ఏళ్ళు పైబడి యూనివర్సిటీ డిగ్రీ లేని వలసదారుల వీసా రెన్యువల్పై బ్యాన్ విధిస్తూ డెసిషన్ జారీ చేసిన పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా విచారణను ఎదుర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అబ్దుల్లా అల్ సల్మాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాన్ నిర్ణయం న్యాయ సమ్మతం కాదని ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్టుమెంట్ స్పష్టం చేసింది.పిఏఎం చీఫ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆర్థిక అలాగే హ్యుమానిటేరియన్ కోణంలోనూ ఇబ్బందులకు కారణమవుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం