పిఏఎమ్ చీఫ్ అహ్మద్ అల్ మౌపాపై విచారణ

- October 13, 2021 , by Maagulf
పిఏఎమ్ చీఫ్ అహ్మద్ అల్ మౌపాపై విచారణ

కువైట్: 60 ఏళ్ళు పైబడి యూనివర్సిటీ డిగ్రీ లేని వలసదారుల వీసా రెన్యువల్‌పై బ్యాన్ విధిస్తూ డెసిషన్ జారీ చేసిన పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా విచారణను ఎదుర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అబ్దుల్లా అల్ సల్మాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాన్ నిర్ణయం న్యాయ సమ్మతం కాదని ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్టుమెంట్ స్పష్టం చేసింది.పిఏఎం చీఫ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆర్థిక అలాగే హ్యుమానిటేరియన్ కోణంలోనూ ఇబ్బందులకు కారణమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com