పిఏఎమ్ చీఫ్ అహ్మద్ అల్ మౌపాపై విచారణ
- October 13, 2021కువైట్: 60 ఏళ్ళు పైబడి యూనివర్సిటీ డిగ్రీ లేని వలసదారుల వీసా రెన్యువల్పై బ్యాన్ విధిస్తూ డెసిషన్ జారీ చేసిన పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డైరెక్టర్ అహ్మద్ అల్ మౌసా విచారణను ఎదుర్కొంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అబ్దుల్లా అల్ సల్మాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బ్యాన్ నిర్ణయం న్యాయ సమ్మతం కాదని ఫత్వా మరియు లెజిస్లేషన్ డిపార్టుమెంట్ స్పష్టం చేసింది.పిఏఎం చీఫ్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆర్థిక అలాగే హ్యుమానిటేరియన్ కోణంలోనూ ఇబ్బందులకు కారణమవుతుంది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు