ధియేటర్ లకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- October 13, 2021అమరావతి: ఏపీలోని ధియేటర్ లకి సర్కార్ శుభవార్తని చెప్పింది. రాష్ట్రంలోని అన్నీ ధియేటర్ లలో వందశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో దసరా పండగ సందర్భంగా విడుదల కానున్న మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకి కలిసి రానుంది. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున అయిదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. దీనితో ధియేటర్ లలో నైట్ షోలకి అడ్డంకులు తొలిగిపోయాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు